Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

జై భారత్ వాయిస్ హనుమకొండ:
హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

Related posts

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News

గంజాయి నుండి యువతను కాపాడుకుందాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి