Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

జై భారత్ వాయిస్ హనుమకొండ:
హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

Related posts

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

Jaibharath News

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ

భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది