Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ
జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  మొగిలిచర్ల సబ్ సెంటర్  లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అర్చన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
పరిసరాలను‌ పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఉండకుండా జాగ్రత్త పడాలని ఎలాంటి అనారోగ్యం కలిగిన తక్షణమే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి అంగన్వాడి సూపర్వైజర్ అనిత  ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు

Sambasivarao