జై భారత్ వాయిస్ గీసుకొండ
జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొగిలిచర్ల సబ్ సెంటర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అర్చన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఉండకుండా జాగ్రత్త పడాలని ఎలాంటి అనారోగ్యం కలిగిన తక్షణమే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి అంగన్వాడి సూపర్వైజర్ అనిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
