Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు   ఎస్సై  కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెర
రహదారులపై మొక్కజొన్నలు ఆరబోయవద్దని దామెర ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు.దామెర నుంచి ల్యాదళ్ల వెళ్లే రహదారిపై ధాన్యం పోసిన ప్రదేశాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. రహదారిపై మొక్కజొన్నలు, ధాన్యంను అరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రహదారులపైనుంచి తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యంను అరబోసుకోవాలని సూచించారు. లేనిచో కేసులు నమోదు చేస్తామని అన్నారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు.

Related posts

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

ప్రపంచ వృద్ధులపై వేధింపులు నివారణ అవగాహన దినోత్సవ సభళ

Jaibharath News

కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి