Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు   ఎస్సై  కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెర
రహదారులపై మొక్కజొన్నలు ఆరబోయవద్దని దామెర ఎస్సై కొంక అశోక్ రైతులకు సూచించారు.దామెర నుంచి ల్యాదళ్ల వెళ్లే రహదారిపై ధాన్యం పోసిన ప్రదేశాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. రహదారిపై మొక్కజొన్నలు, ధాన్యంను అరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రహదారులపైనుంచి తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యంను అరబోసుకోవాలని సూచించారు. లేనిచో కేసులు నమోదు చేస్తామని అన్నారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు.

Related posts

గీసుకొండ మండలంలో వైద్య శిబిరం

మృతుల కుటుంబాలకు పరామర్శ

Sambasivarao

24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు