Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జిలుగు విత్తనాలు గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్ద నున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు అందుబాటులో ఉన్నాయనినిర్వాహకులు తెలిపారు గీసుకొండ మండలంలోని అవసరం ఉన్న రైతులు పట్టాదారు, ఆధార్ వివరాలు నమోదు చేసుకొని పర్మిట్ పొంది తీసుకోగలరు విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలకు 6305901172 నెంబర్ ను సంప్రదించాలని కోరారు

Related posts

పోషక ఆహారంతో సంపూర్ణ ఆరొగ్యం

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు