Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జిలుగు విత్తనాలు గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్ద నున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు అందుబాటులో ఉన్నాయనినిర్వాహకులు తెలిపారు గీసుకొండ మండలంలోని అవసరం ఉన్న రైతులు పట్టాదారు, ఆధార్ వివరాలు నమోదు చేసుకొని పర్మిట్ పొంది తీసుకోగలరు విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలకు 6305901172 నెంబర్ ను సంప్రదించాలని కోరారు

Related posts

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివ నగర్ లో కిశోర బాలికల పోషణ అవగాహన కార్యక్రమం

Sambasivarao

గోపాల నవీన్ రాజుని కలిసిన టీబీసీపీస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్

Sambasivarao

బీఆర్ఎస్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు

Sambasivarao