Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్

జై భారత వాయిస్  కళ్యాణదుర్గం

అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పణీంద్ర పరామర్శించి కుటుంబసభ్యును ఓదార్చి దైర్యం చెప్పి పణింద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన రాష్ట్ర మంత్రి వర్యులు & పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించడం జరిగింది.

Related posts

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News