Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

జయం పణీంద్ర పరామర్శించిన మంత్రి ఉషాశ్రీచరణ్

జై భారత వాయిస్  కళ్యాణదుర్గం

అనంతపురం జిల్లా ముద్దిగుబ్బ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ జయం పణీంద్ర పరామర్శించి కుటుంబసభ్యును ఓదార్చి దైర్యం చెప్పి పణింద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసిన రాష్ట్ర మంత్రి వర్యులు & పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించడం జరిగింది.

Related posts

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Jaibharath News

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News

వాహనాలు ఆర్డిఓ రాణి సుస్మిత రెండు లక్షల 90 వేల రూపాయలు పట్టివేత

Jaibharath News