Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చారిత్రక గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండ :-శ్రీ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం మురళీకృష్ణ ఆచార్యులు, పాకాల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం,హామం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి – మంజుల దంపతులు, కమిటీ సభ్యులు రామా కుమారస్వామి -విజయ, బండారు నరేందర్ – శోభారాణి దంపతులు, కర్ణకంటి రాంమూర్తి, హనుమాన్ దీక్షాధారులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related posts

దివ్యాంగ సంఘల నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు

Jaibharath News

సమర్థవంతం గా చెత్త శాంపిల్ ల సేకరణ: : బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

ఆయుర్వేద ఉచిత వైద్య శిభి రం