April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వనం

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందుటకు హనుమకొండ జిల్లాలోని 10వ తరగతి పాసైన (జి.పి.ఎ. 7.0 ఆపై కలిగిన) దివ్యాంగ విద్యార్థుల నుండి ధరఖాస్తులను కోరుచున్నామని మహిళా, శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారిణి మధురిమ తెలిపారు. దరఖాస్తు కొరకు http://telanganaepass.cgg.gov.in అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవలసినదిగా సూచించారు.ధరఖాస్తు నమోదుకు చివరి తేది: 30-05-2024. , అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

Related posts

ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Jaibharath News