Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెరలో చింతపండు నవీన్ గెలుపు కోసం ప్రచారం

జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రం లో శుక్రవారం రాత్రి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కలిసి ఓట్లను కాంగ్రెస్ నాయకులుఅభ్యర్థించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బిల్లా రమణారెడ్డి,అనిల్ రెడ్డి , సదిరం పోశయ్య , కదం నగేష్, రజనీకర్, మెరుగు రాజు హరీష్, మధు, అర్థం రాజు, రాజు జల్సా, సదిరం లింగయ్య, దామెర రమేష్, రవి, కార్తీక్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News

సమ్మక్క జాతర పనులను వేగవంతం చేయాలి -ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Jaibharath News

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం