Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను  వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అన్ని జాతీయ కార్యక్రమాలు వివరాలను గురించి వైద్యాధికారి డాక్టర్ అర్చనను అడిగి తెలుసుకున్నారు. అన్ని కార్యక్రమాలకు  సంబంధించిన టార్గెట్లు పూర్తి అయిన విషయాలనుఅడిగి తెలుసుకున్నారు. రాబోవు  వర్షాకాలంలో సీజన్ వ్యాధుల గురించి అప్రమత్త గా ఉండాలని తెలియజేశారు. తర్వాత వైద్య సిబ్బందికి సమయపాలన పాటించాలని ఆరోగ్య కార్యక్రమాల యందు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందియగలరని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ.

Jaibharath News

కొనాయమాకులలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Sambasivarao

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం : మంత్రి కొండా సురేఖ