Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మురుగు కాలువ నీటిని పరిశుభ్రం చేయండి

కళ్యాణదుర్గంలో పడకేసిన పారిశుధ్యం

మున్సిపల్ అధికారులు ఇటువైపు చూడరా.

ఎటు చూసిన మురికి గుంటలే.

జై భారత వాయిస్ కళ్యాణ్ దుర్గం,

కళ్యాణ్ దుర్గం పట్టణంలోని మేడావీధిలో గలపూలవాండ్ల సందు పరిస్థితి ,
మునిసిపల్ సిబ్బంది  స్థానిక నాయకులు పట్టించుకోక పోవడంవలన, ఇక్కడ నివసించే వారికి చిన్నపిల్లలకి పెద్దలకు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శుభ్రం చేయాలని  ఆ ప్రాంత ప్రజలుకోరారు.

Related posts

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar

జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండర్ గ్రౌండ్ లో కట్ చేయడం జరిగినది

Jaibharath News

పదవ తరగతి పరీక్షలు ఫీజు చెల్లింపునకు గడుపు పొడిగింపు

Gangadhar