కళ్యాణదుర్గం: డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన RDO
జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం
అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గురువారం కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్-1 అధికారులందరూ ఉప ముఖ్యమంత్రిని కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.