April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28న పర్యటన సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద దేవి, ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతాదికారులతో కలిసి కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

Related posts

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం