Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

 

 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ నుండి జాతీయ రహదారికి వెళ్లే దారిలో కల్వర్టుపై గుంత ప్రమాదకరంగా ఏర్పడి గుంతలో పడితే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి

సలాబత్పూర్ లో సీతారాముల కళ్యాణోత్సవం

టిజిపిఎస్సీ హిందీ లెక్చరర్ స్టేట్ లో మద్నూర్ యువకునికి నాల్గవ ర్యాంకు

Valanke sachin kumar