Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

 

 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ నుండి జాతీయ రహదారికి వెళ్లే దారిలో కల్వర్టుపై గుంత ప్రమాదకరంగా ఏర్పడి గుంతలో పడితే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఏఎంసీ చైర్మన్

ఛత్రపతి శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి లాడేగాంలో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

Valanke sachin kumar

కాసుల బాలరాజ్ సత్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 

Valanke sachin kumar