Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాజీ వ్యవ సాయ కమిటీ చైర్మన్ కు పరామర్శ

మాజీ చైర్మన్ ను పరామర్శించిన టీఆర్ ఎస్ నాయకులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెబోయిన రాధా రవి యాదవ్ తల్లి స్వర్గీయ బొల్ల బోయిన కేతమ్మ అనారోగ్యంతో మృతిచెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు పరామర్శించారు. కుటుంబ సభ్యులు సంపత్ తదితరులను పరామర్శించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జూపక భాస్కర్ , కూస కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెరుగైన వైద్య సేవలు అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

హన్మకొండలో గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటన