Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మేల్యే తో కలిసి పంపిణి చేసిన కలెక్టర్

జైభాత్ వాయిస్ న్యూస్ నూజివీడు
ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తూరు లో జరిగిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ ఐఏఎస్ సహా కూటమి నాయకులుతో కలిసి లబ్దిదారులకు ఫించన్లు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Related posts

అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి – జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్.

KATURI DURGAPRASAD