Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

త్వరలో కేపీఎల్ క్రికెట్ ప్రారంభిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు

A

క్రికెట్ టోర్నమెంట్ త్వరలో కేపీఎల్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే అమిలినేని

జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువతలో మంచి క్రీడా నైపుణ్యాలు వెలుగు తీసి వారిని మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతోనే కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ ప్రారంభిస్తున్నామని, నేటి నుంచి ప్రజా వేదిక వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆసక్తి కలిగిన, నైపుణ్యం కలిగిన క్రికెట్ క్రీడాకారులు నమోదు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. కేపీఎల్ టోర్నమెంట్ లో కేవలం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు…

Related posts

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

Jaibharath News

ప్రజలకు సేవ అభివృద్ధి మంచి పథకం కల్పిస్తాం

Jaibharath News