Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

త్వరలో కేపీఎల్ క్రికెట్ ప్రారంభిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు

A

క్రికెట్ టోర్నమెంట్ త్వరలో కేపీఎల్ ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే అమిలినేని

జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువతలో మంచి క్రీడా నైపుణ్యాలు వెలుగు తీసి వారిని మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతోనే కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ ప్రారంభిస్తున్నామని, నేటి నుంచి ప్రజా వేదిక వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆసక్తి కలిగిన, నైపుణ్యం కలిగిన క్రికెట్ క్రీడాకారులు నమోదు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. కేపీఎల్ టోర్నమెంట్ లో కేవలం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు…

Related posts

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News

ఎస్సై వెంకటస్వామికి ఘనంగా సన్మానం

Jaibharath News

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News