Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి లో విజయవంతంగా బంద్ విజయవంతం

జై భారత వాయిస్, కుందుర్పి

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన బందులో భాగంగా కుందుర్పి మండలంలో కూడా బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నీట్ పరీక్ష విధానాన్ని రద్దుచేసి కొత్తగా రాష్ట్రాలకు కూడా పరీక్షలు పెట్టే అధికారం ఇవ్వాలని, పేపర్ లీకేజ్ కి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇంత జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, NTA (జాతీయ పరీక్ష ఏజెన్సీ) ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News

భారీ మెజారిటీతో గెలిపోందిన సురేంద్రబాబును మహిళలు ప్రత్యేక పూజలు

Jaibharath News

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News