Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసిన టిడిపి పార్టీ శ్రేణులు

జై భారత్ వాయిస్ నూజీవీడు
దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా, ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన , సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

Sambasivarao

పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

KATURI DURGAPRASAD

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

KATURI DURGAPRASAD