Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఉచితంగా కోచింగ్ ఉద్యోగులకు కీట్స్ పంపిణీ చేసిన ధర్మ తేజ

A

ధర్మ తేజ ఉచిత కోచింగ్ ఉద్యోగార్థులకు కిట్స్ పంపిణీ చేశారు

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ నిరుద్యోగులకు ధర్మతేజ చేతుల మీదుగా పెన్, నోట్ బుక్స్, ఫ్యాడ్స్ పంపిణీ చేసారు. దాదాపు 700 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ తేజ మాట్లాడుతూ ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఉద్యోగర్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

వైయస్సార్ రాజశేఖర్ రెడ్డ 75 వ జయంతి వేడుకలు

Gangadhar

అంతర్జాతీయ జూనోసీస్ దినోత్సవం

Gangadhar

నిరుపేదలకు విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ బద్వే నాయక ఆర్థిక సహాయం

Jaibharath News