Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు.

కాలినడకన ద్వారాకా తిరుమలకు తెలుగు తమ్ముళ్లు. నూజివీడు జై భారత్ వాయిస్ . నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ద్వారాకా తిరుమల కు కాలినడకన బయలుదేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించాలని వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామని, ఆ యొక్క కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులుతోనే కూటమీ ఘన విజయం సాధించిందని వారు విశ్వసం వ్యక్తం చేసినారు మొక్కుకున్న మొక్కును చేల్లించాడానికి కాలినడకన వేళ్ళుచున్నాట్లు 11 మంది యువకులు తెలియజేసినారు

Related posts

నారా చంద్రబాబు దయవలనే చిరకాల స్వప్నం నెరవేరింది నూజివీడు ఎమ్, ఆర్, పి, ఎస్. నాయకులు..

KATURI DURGAPRASAD

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News

నర్సాపురం పిహెచ్ సి సంఘటన పై సమగ్ర విచారణ చేయండి. డియం & హెచ్ఓ తో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD