Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

లేపాక్షి సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ సేవ ట్రస్ట్

లేపాక్షి సుబ్రహ్మణ్యం ఫౌండేషన్

జై భారత వాయిస్, కుందుర్పి,

కుందుర్పి మండల సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో

9.10.11.తేదీల్లో  గౌర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం జరిగింది డాక్టర్ అనూష   శశికళ స్టాఫ్ నర్స్  కుందుర్పి మండల సేవా ట్రస్ట్ యూత్లేపాక్షి సుబ్బాలక్ష్మమ్మ, సాగర్ అరవింద్ ఈరన్న భాస్కర్ చింటూ పాల్గొన్నారు ప్రతి నెల 9 10 11 తేదీల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది

Related posts

నీటి కుంటలో పడిన దూడ మృతి

Gangadhar

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

Jaibharath News

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News