Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

విద్యుత్ శాఖ మంత్రిని కలిసినా ఎమ్మెల్యే సురేంద్రబాబు

A

విద్యుత్ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే అమిలినేని

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్  కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు . కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఉన్నారని వారికి మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ కోతలు లేకుండా అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని మంత్రిని కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు…

Related posts

గ్రామ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి

పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంటుకు సన్మానం

Jaibharath News

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar