Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

దెందులూరు ప్రజా సమస్యలను జాయింట్ కలెక్టర్ దృషికి తీసుకవచ్చిన ఎమ్మేల్యే

దెందులూరు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారంపై ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణిని దెందులూరు ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. నియోజక వర్గంలోని సమస్యలను జెసి దృష్టికి తీసుకవచ్చారు. పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కొరారు.

Related posts

మంత్రి పార్థ‌సార‌థి ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై స‌మీక్షా స‌మావేశం

KATURI DURGAPRASAD

*హాస్టల్ కు ఫ్యాన్లు ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి

KATURI DURGAPRASAD

ఫ్ల్యూ క్లూరుడ్ వర్జీనియా(FCV) పొగాకు రైతులు ఎదుర్కొంటున్నా వివిధ సమస్యలకు పరిష్కార గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD