Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఏలూరు సర్వజన ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం.

జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు:జూలై 13 : ఏలూరు జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వార్డుల్లో నెలకొన్న దోమలు, అపరిశుభ్రతపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రోగులను పరామర్శించి, బాగోగులు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ని పిలిచి వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలన్నారు. ఆస్పత్రికి కావలసిన అన్నిరకాల వైద్యపరికరాల వివారాలు, అంచనా వ్యయం శాంతీనగర్ లోని ఎంపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Related posts

వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.. కొలుసు పార్థసారథి

KATURI DURGAPRASAD

నారా చంద్రబాబు దయవలనే చిరకాల స్వప్నం నెరవేరింది నూజివీడు ఎమ్, ఆర్, పి, ఎస్. నాయకులు..

KATURI DURGAPRASAD

ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మేల్యే తో కలిసి పంపిణి చేసిన కలెక్టర్