Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం

A

కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000ఆర్థిక సహాయం అందించారు,

జై భారత వాయిస్, కుందుర్పి

కుటుంబ పోషనే భారంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమిత్తమై ఈరోజు ఉదయం కరెంట్ షాక్ తో మృతి చెందిన నిరుపేద కుటుంబ యువరైతు దేవరాజు మృతి చెందడంతో ఎంతో బాధాకరమని హృదయం చెల్లించి ఆ నిరుపేద కుటుంబానికి అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు *ఎస్.బాబు,,(5000 రూపాయలు)” ఆర్థిక చేయూత” అందించడం ఎంతో గర్వించదగ్గ విషయమని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఆయన మృతి చెందడంతో వైయస్సార్ పార్టీకి తీరని లోటని వైసిపి నాయకులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వైసిపి నాయకులు గ్రామ సర్పంచి కొమ్మ హనుమంతరాయుడు,,ఎంపీటీసీ ఓబిలేసు,,రామదాసు, లెనిన్ బాబు తదితరులు నివాళులర్పించడం జరిగింది.

Related posts

కుందుర్పి మండలం ఎనిమల్ దొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ మొదలైంది

Jaibharath News

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

Jaibharath News

వైసీపీ నాయకులు టిడిపికి చేరిన 15 కుటుంబాలు

Jaibharath News