జై భారత వాయిస్ కుందుర్పి
శ్రీ చైత్ర ధర్మశాల గ్రామ అభివృద్ధి ట్రస్ట్ శ్రీ కదిరి నరసింహస్వామి తిమ్మప్ప స్వామి దేవాలయాలకు లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది.. ఈ కార్యక్రమంలో హెచ్ మహేష్ ప్రాజెక్టు ఆఫీసర్ పావగడ. సూపర్వైజర్ మహమ్మద్. సేవా ప్రతినిధి పద్మావతి మరియు ఎస్సీ కాలనీ కుల పెద్దలు మరియు కదిరి నరసింహస్వామి తిమ్మప్ప స్వామి దేవాలయం కమిటీ వారు పాల్గొన్నారు