న్యూఢిల్లీ/ఏలూరు: జూలై 19 : జై భారత్ వాయిస్’ వివిధ సమీక్షా సమావేశాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ కూడా డిల్లీ నుండి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ జిల్లాలో వరద పరిస్తితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ , ఎస్పీ సమన్వయం చేసుకుంటూ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, తదితర ప్రజా ప్రతినిధులకు తగు సూచనలు చేస్తున్నారు.ఎర్రకాలువ జలాశయ నీటి మట్టాన్ని అంచనా వేసుకుంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

previous post
next post