Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

ఢిల్లీ నుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

న్యూఢిల్లీ/ఏలూరు: జూలై 19 :  జై భారత్ వాయిస్’  వివిధ సమీక్షా సమావేశాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ కూడా డిల్లీ నుండి ఏలూరు పార్లమెంట్ సభ్యులు  పుట్టా మహేష్ కుమార్  జిల్లాలో వరద పరిస్తితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ , ఎస్పీ   సమన్వయం చేసుకుంటూ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, తదితర ప్రజా ప్రతినిధులకు తగు సూచనలు చేస్తున్నారు.ఎర్రకాలువ జలాశయ నీటి మట్టాన్ని అంచనా వేసుకుంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

Related posts

మంత్రి పార్థ‌సార‌థి ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై స‌మీక్షా స‌మావేశం

KATURI DURGAPRASAD

నూజివీడులోనేడు సుందర నగరంలా రూపుదిద్దుకుంటున్న N.T.R కాలనీ..

KATURI DURGAPRASAD

రాష్ట్రంలో 65. 18 లక్షల మంది లబ్దిదారులకు ప్రతీ నెల 4408 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ