Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

జై భారత్ వాయిస్ వరంగల్
శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరీ నవరాత్రులను పురస్కరించుకొని  20నశనివారం నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్ అధ్యక్షులు  గారెపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 2500 మంది సేవాసమితి సభ్యులు అమ్మవారికి శాకంభరీ అలంకరణ నిమిత్తము పలు విధములైన కూరగాయలు, పండ్లు సమర్పించుటకు పాదయాత్ర వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి శ్రీ భద్రకాళి దేవస్థానమునకు విచ్చేయుచున్నారని భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ,సహాయ కమిషనర్ శేషు భారతి తెలిపారు

Related posts

హర్జియా తండా లో వైద్య శిబిరం

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

Sambasivarao

భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాణా ప్రతాప్ రెడ్డి

Sambasivarao