Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

నగర వనంను పరిశీలించిన ధర్మతేజ

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం నగర వనంను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని ఫారెస్ట్ అధికారులతో కలిసి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని నగర వనంను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు దేవినేని దర్మతేజ బుధవారం పరిశీలించారు. నగర వనంను పూర్తి గా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అందుకు మాపూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

Related posts

కళ్యాణదుర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా కురుబ ముక్కన్న

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి

Gangadhar

వైసిపి సీనియర్ నాయకుడు మృతి

Gangadhar