Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి చేసింది

A

కళ్యాణ్ దుర్గం కర్బూజా పంట నష్టం ఎలుగుబంటి దాడి

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వంశి అనే రైతు సాగు చేసిన కర్బూజా పంటను ఎలుగుబంట్లు పంట దాడి చేసి కర్బూజా పంటను ధ్వంసం చేశాయని తెలిపాడు విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులుఫారెస్ట్ సిబ్బంది మల్లికార్జున నరేష్ దేవా నాయక్

రాత్రిపూట ఎలుగుబంటి కోసం అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు

Related posts

ఎస్సీ కాలనీలో వర్షానికి రోడ్డు మొత్తం జలమాయం అయినది

Gangadhar

విద్యుత్ శాఖ మంత్రిని కలిసినా ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar

అనుపల్లి లో ధ్వంసమైన తాత్కాలిక రహదారి పూర్తి రహదారి పనుల నిర్మాణం

Gangadhar