Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు జూలై 31 కల్లా పూర్తి: కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ హన్మకొండ
హన్మకొండ లోని ‌కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు ఈనెల 31 కల్లా పూర్తి చేయాలని కుడా వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం ఆమె  అధికారులతో కలసి బాలసముద్రంలో   కొనసాగుతున్న కాళోజీ కళాక్షేత్రం  నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి  వేగవంతంగా ఫినిషింగ్ పనులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల చివరికల్లా అన్ని స్థాయిల్లోయిల్లో పూర్తయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుడా పిఓ అజిత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీమ్రావు, డి ఈ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గృహ లక్ష్మి తో పేదలకు ఇళ్లు

Jaibharath News

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News

కాంగ్రెస్ నేతల నిరసన

Sambasivarao