Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డులకు దరఖాస్తులు

జై భారత్ వాయిస్ వరంగల్ 

వరంగల్ జిల్లా పరిషత్,మండల పరిషత్, ప్రభుత్వ  TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు   “రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయుల ఆవార్డు” ఎంపిక కోరకు ప్రతి ప్రాధనలను దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ డి ఈ ఓ వాసంతి తెలిపారు ఆసక్తిగల జిల్లా పరిషత్ /మండల పరిషత్, ప్రభుత్వ  TREIS, యజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాద్యాయులు 2 (రెండు) ప్రతుల ప్రతిపాదనలు సంబందిత మండల విద్యాశాఖాధి కారులచే దృవీకరించిన దరఖాస్తులు ఆగస్టు మూడవ తేదీ లోపు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సమర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు

Related posts

వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు