Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మీ కుటుంబానికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను

జై భారత వాయిస్,కుందుర్ప

కుందుర్పి మండలం కేంద్రంలో గత కొంత కాలం క్రితం నవీన్ కుమార్ అనే యువకుడు విష్ణు వర్ధన్ అనే విద్యార్థి నీటి కుంటలో పడగ ఆ విద్యార్థిని కాపాడటానికి నవీన్ కుమార్ వెళ్లి దురదృష్ట వశాత్తూ ఇద్దరు మరణించారు. ఆ ఇరువురు కుటుంబాలను ఎమ్మెల్యే అమిలినేనీ సురేంద్ర బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి చెందిన నవీన్ తమ్ముడికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అన్ని విధాల మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Related posts

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

Jaibharath News

కళ్యాణదుర్గంలో పట్టా పగలే ద్విచక్ర వాహనం చోరీ

Gangadhar

పేద కుటుంబానికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్థిక సహయం