Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో తొలగిన ఎస్ ఎస్ వర్గీకరణ అడ్డంకులు

ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో తొలగిన యస్,సి , వర్గీకరణ అడ్డంకులు.

-ప్రధాన మంత్రికి ధాన్యవదాలు.

జై భారత వాయిస్, కుందుర్పి

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు తొలగడంతో బిజెపి నాయకులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గత కొంతకాలం క్రితం ఏడుగురు సభ్యులతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వర్గీకరణ పై కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈరోజు వర్గీకరణకుఅడ్డంకులుతొలగిపోయాయినని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం
పోరాడుతున్న మందకృష్ణ, మాదిగ కు ప్రధాని నరేంద్ర మోడీ లుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News

విషం మందు తాగిన మూగజీవి మృతి చెందినది

Jaibharath News

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

Jaibharath News