May 13, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

ఏలూరు: ఆగస్టు 06:జై భారత్ వాయిస్’  చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు (35) మృతి చెందడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందించారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమలు విజృంభించి డెంగ్యూ జ్వరాలు వ్యాపించాయి.పారిశుధ్యం మెరుగుపరిచి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Related posts

నారా చంద్రబాబు దయవలనే చిరకాల స్వప్నం నెరవేరింది నూజివీడు ఎమ్, ఆర్, పి, ఎస్. నాయకులు..

KATURI DURGAPRASAD

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం,గొర్రెల నట్టల నివారణ మందు పంపిణీకి చర్యలు…*

KATURI DURGAPRASAD

ఉంగుటూరు లో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 

KATURI DURGAPRASAD
Notifications preferences