Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

ఏలూరు: ఆగస్టు 06:జై భారత్ వాయిస్’  చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు (35) మృతి చెందడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందించారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమలు విజృంభించి డెంగ్యూ జ్వరాలు వ్యాపించాయి.పారిశుధ్యం మెరుగుపరిచి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Related posts

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి – జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్.

KATURI DURGAPRASAD

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది…* *చింతలవల్లి వద్ద సంధ్యవాగు ఉధృతికి కొట్టుకు పోయిన ఆర్ అండ్ బి రోడ్డును పరిశీలించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి గారు..

KATURI DURGAPRASAD

పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

KATURI DURGAPRASAD