Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

స్కూల్ చైర్మన్ గా రాజేశ్వరి నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నూజివీడు టౌన్ లోని అప్పారావు పేట పాఠశాల లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు. జరిగింది , ఈ పేరెంట్స్ కమిటీ కి జరిగిన ఎలక్షన్ లో స్కూల్ చెర్మన్ గా వడ్డాది రాజేశ్వరి వైస్ చెర్మన్ గా రసూల్ ఖాన్ ఎన్నికోవడం జరిగింది స్కూల్ ప్రిన్సిపాల్ మందాడ గోపిరాజు దానియేలు పాల్గొన్నారు

Related posts

దెందులూరు ప్రజా సమస్యలను జాయింట్ కలెక్టర్ దృషికి తీసుకవచ్చిన ఎమ్మేల్యే

KATURI DURGAPRASAD

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

KATURI DURGAPRASAD

నూజివీడు ఆగస్టు: 26 వైరల్ జ్వరాలపై అపోహలు వద్దు మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి.

KATURI DURGAPRASAD