న్యూఢిల్లీ / ఏలూరు : ఆగస్టు, 09: జై భారత్ వాయిస్ ‘ పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, పామాయిల్ రైతులకు సరియైన గిట్టుబాటు ధర లభించాలంటే ఆయిల్ ఫామ్ పై దిగుమతి సుంకాలను తిరిగి విధించటం గురించి నేడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్ లో వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ ను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కోరారు. అందుకు సువీల్ బర్త్వాల్ సానుకూలంగా స్పందించడం జరిగింది.
