Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకాలను తిరిగి విధించమని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

 

న్యూఢిల్లీ / ఏలూరు : ఆగస్టు, 09: జై భారత్ వాయిస్ ‘  పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, పామాయిల్ రైతులకు సరియైన గిట్టుబాటు ధర లభించాలంటే ఆయిల్ ఫామ్ పై దిగుమతి సుంకాలను తిరిగి విధించటం గురించి నేడు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్ లో వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ ను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కోరారు. అందుకు సువీల్ బర్త్వాల్ సానుకూలంగా స్పందించడం జరిగింది. 

 

 

 

Related posts

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి – జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఫోన్.

KATURI DURGAPRASAD

పరిశ్రమలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం మంత్రి కొలుసు పార్థసారధి

KATURI DURGAPRASAD

దెందులూరలో పండగ వాతావరణంలో ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ