జై భారత వాయిస్, కళ్యాణ్ దుర్గం దళిత కార్మికుడికి దన్నుగా నిలిచాడు మాస్టారు బద్దే నాయక్. ఈ క్రమంలోని కళ్యాణదుర్గం పట్టణం యస్,సి కాలనీకి చెందిన వెంకటేశులు పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.ఇతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నెల్లూరు హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్నారు.వైద్య చికిత్స కోసంఆర్థికంగాబాధపడుతున్నారు .కుటుంబ సభ్యులు మాజీ మండల ప్రాదేశిక సభ్యుడు, రఘు , బేరీలా రాజుకు తెలియజేయగా . తద్వారా
వారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించి సహాయం చేయమని కోరగా ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం చెక్కును ఏమి వెంకటేశులకు అందజేశారుసహాయం చేసినందుకు యస్,సి, కాలనీవాసులుట్రస్ట్స. భ్యులకుఅభినందించారు .ఈకార్యక్రమంలో: ట్రస్టు ఎవైస్ ఛైర్మెన్ ,సురేష్, కార్యదర్శి, హరి, సభ్యులు,లోకేష్,తిప్పేస్వామి,
మాజీ ,యంపిటిసి, రఘు బేరీలా రాజు పాల్గొన్నారు.