Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల లో బిజెపి డివిజన్ అధ్యక్షులు బిల్లా రమేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు డివిజన్లో జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్, ఓ బి సి మోర్చ జిల్లా కార్యదర్శి ఆడేపు రమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామకృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల ప్రభాకర్, డివిజన్ నాయకులు నరిశెట్టి చంద్రమౌళి, లెంకలపల్లి స్వామి, రమేష్, కార్యకర్తలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

Jaibharath News

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News