Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ కుడా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు, చైర్మన్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ & కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే టీపీసీసీ ఎస్సి సెల్ కోఆర్డినేటర్ మోసెస్ ఆనంద్ కుమార్ కుడా కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి

పంచలింగాల శివాలయం అద్భుతం

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

Jaibharath News