Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎస్సై అశోక్ కి ప్రశంసా పత్రం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోడ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను దామెర ఎస్.ఐ.  అశోక్ ని ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపిక అయ్యారు. గురువారం నాడు హనుమకొండ పోలీస్ పరేడు గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా ఎస్సై అశోక్ కు ప్రశంసా పత్రం అంద చేశారు.

Related posts

చౌటపల్లి లో పలు అభివృద్ధిని కార్యక్రమాల్లో మంత్రి సీతక్క

డాల్పిన్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంగా 8 ఎళ్ళ సాయి శ్రీ మృతి

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం