వరంగల్ జిల్లా//ఖిలా వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఖిలా వరంగల్, ఖుష్ మహల్ వేదికగా ఏర్పాటు చేసిన 78 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద వరంగల్ నగరపాలక సంస్థవరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

previous post