Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పోలీస్ కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు

జై భారత్ వాయిస్ న్యూస్:వరంగల్ టౌన్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పోలీస్ కమిషనరును మార్యాద పూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేటు లో జరిగిన బదిలీల్లో నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ పులి రమేష్, ఏనుమాముల ఇన్స్ స్పెక్టర్ రాఘవేందర్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ని మార్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహిస్తూ, నిజాయితీ ప్రజలకు సేవాలాందించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు తెలిపారు.

 

Related posts

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ