Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:- బాదిత కుటుంబాలు ఎవ్వరు అధైర్య పడొద్దు వారికి అండగా ఉంటాంమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ రాజేశ్వరరావు ఇటీవల మరణించగా ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వారి స్వగృహానికి వెళ్లి రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మీరు అధైర్యపడవద్దని మీకు కొండా దంపతులు అండగా ఉంటారని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.

Related posts

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News

మే 8 లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటి లను అందజేయాలి: ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

జాతీయ నులిపురుగు దినోత్సవం

Sambasivarao