Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

మోదీతో చంద్రబాబు భేటీ

జై భారత్ వాయిస్ న్యూస్ న్యూడీల్లి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

నర్మద పుష్కరాలు-2024 ఎప్పుడంటే         

జియో ఎర్టెల్ వొడ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు