Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు

జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం
 సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం  వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు 630 ఓటర్లు గా నమోదుచేసుకొన్నారు. ఈ సందర్బంగ్గా సంగెం మండల పద్మశాలీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివారం 571 మంది పద్మశాలి లు ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించారని అన్నారు. మొదటిసారి పద్మశాలి సంఘం ను రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదిచబడినది. ఈ ఓటింగ్లో అధిక సంఖ్యలో పోల్గొన్నపద్మశాలి కులబాంధవ్యులకు సంఘం అధ్యకుక్షులకు  పోలింగ్ కు సహకరించిన సంగెంపోలీస్ వారికి దన్యవాదములు అని అన్నారు.పోలింగ్ శాతం 90 పర్సెంటేజ్ నమోదు అయినది అని అన్నారు.

 

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Related posts

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు

డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

Sambasivarao

మే 8 లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటి లను అందజేయాలి: ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే