Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు

జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం
 సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం  వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు 630 ఓటర్లు గా నమోదుచేసుకొన్నారు. ఈ సందర్బంగ్గా సంగెం మండల పద్మశాలీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివారం 571 మంది పద్మశాలి లు ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించారని అన్నారు. మొదటిసారి పద్మశాలి సంఘం ను రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదిచబడినది. ఈ ఓటింగ్లో అధిక సంఖ్యలో పోల్గొన్నపద్మశాలి కులబాంధవ్యులకు సంఘం అధ్యకుక్షులకు  పోలింగ్ కు సహకరించిన సంగెంపోలీస్ వారికి దన్యవాదములు అని అన్నారు.పోలింగ్ శాతం 90 పర్సెంటేజ్ నమోదు అయినది అని అన్నారు.

 

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Related posts

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు

Sambasivarao

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

Jaibharath News