జై భారత్ వాయిస్ న్యూస్: సంగెం
సంగెం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు టీఆర్పిఎస్ ఎన్నికలు జరిగినాయి. సంగెం మండలంలోని పద్మశాలిలు 630 ఓటర్లు గా నమోదుచేసుకొన్నారు. ఈ సందర్బంగ్గా సంగెం మండల పద్మశాలీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివారం 571 మంది పద్మశాలి లు ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించారని అన్నారు. మొదటిసారి పద్మశాలి సంఘం ను రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదిచబడినది. ఈ ఓటింగ్లో అధిక సంఖ్యలో పోల్గొన్నపద్మశాలి కులబాంధవ్యులకు సంఘం అధ్యకుక్షులకు పోలింగ్ కు సహకరించిన సంగెంపోలీస్ వారికి దన్యవాదములు అని అన్నారు.పోలింగ్ శాతం 90 పర్సెంటేజ్ నమోదు అయినది అని అన్నారు.

M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |