Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

మహిళలందరూ కొవ్వొత్తులతో ర్యాలీ

A మహిళందరూ కొవ్వతులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది

జై భారత వాయిస్,కుందుర్పి

కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది అందువలన ఒక కలకత్తాలో ఒక మహిళపై అత్యాచారం చేయడం జరిగింది ఒక మహిళ పై ప్రాణాలు నిలబెట్టిన ఆమెను ఒక మహిళపై రేప్ చేసి చంపడం జరిగినది ప్రతి గ్రామంలో మండలంలో వీటిని కఠినంగా ఖండించాలని వారు పైన శిక్ష పడేలా చూడాలని వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇలాంటివి అపాయ ప్రాణాలు ఆడబిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రతి గ్రామంలో నిర్వహించారు ప్రతి స్త్రీలను గౌరవించాలి అదేవిధంగా రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలని ప్రతి మహిళను ఆడపిల్లలను రక్షించాలని వీటిపైన మనం ముఖ్యంగా కఠినంగా నిర్వహించాలి ప్రభుత్వంపై ఆదేశాలతో నిర్వహించాలని ఇలాంటివి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నిర్వహించాము అదేవిధంగా ఈ ర్యాలీ పాల్గొన్నటువంటి ఆర్డిటి ఎయిర్టెల్ నారాయణస్వామి రాజగోపాల రామాంజనేయులు మహిళలందరూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు

Related posts

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News

చిన్నపిల్లలకు సహాయం చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar

నాలుగు ఎకరాల వర్షానికిపంట నష్టపరిహారం జరిగినది

Gangadhar