Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాఖీలు కట్టిన ఆడపడుచులు

జై భారత్ వాయిస్ న్యూస్   ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పరకాల నియోజకవర్గంలో ఒక్క రోజు ముందుగానే రాఖీ పండుగ వేడుకలు ఆడపడుచులు జరుపుకున్నారు గీసుకొండ మండలం వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ధర్మారం అంబేద్కర్ విగ్రహం వద్ద గోదాసి వసంత – వీరేశంల ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి ధర్మారం ఆడపడుచులు రాఖీ కట్టారు ఈ కార్యక్రమంలో ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి గోదాసి హేమలత – చిన్న, కొత్త శ్రీలత – రాజు,గట్టి కొప్పుల రాజు కుమార్, బైకానీ శివ పవన్, పొలబోయిన భారత్, పర్ష మోహన్, వంశి, శ్రీధర్, పొలబోయిన మహేష్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణి

Sambasivarao

త్వరలో  గ్రామీణ భారత్ ఆగ్రో ఎక్స్పో సదస్సు 

Sambasivarao

వరంగల్లుకి మొదటి ఒలింపిక్ బహుమతితెచ్చిన జీవంజి దీప్తికి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు