Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

జై భారత్ వాయిస్ న్యూస్  గీసుకొండ ఆగష్టు 18
గీసుకొండ గ్రామంలో దురదృష్టవశాత్తు అకాల మరణం పొందిన దౌడు బాబు  కుటుంబ సభ్యులకు   మరణించిన కోట సమ్మమ్మ  కుటుంబ సభ్యులకు, గీసుకొండ గ్రామస్తులు పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి మృతుల కుటుంబాలకు ఐదు వేల రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీసుకొండ గ్రామ  మాజీ సర్పంచ్ దౌడు బాబు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి  స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

Related posts

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం : మంత్రి కొండా సురేఖ

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం