జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 19 వరంగల్ తూర్పు ప్రతినిధి:- గీసుగొండ గ్రామనికి చెందిన దౌడు చంద్రయ్య కుటుంబంనికి పరకాల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గీసుగొండ గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ కుమార్ చాడ సుదర్శన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ జావీద్ కాంగ్రేస్ నాయకులు తాటికొండ నరేందర్ బోడకుంట్ల రాజు మేకల యాకోబు కోట ఆనందం తదితరులు పాల్గొన్నారు.

previous post